అమెరికాకు నచ్చజెబుతున్నాం
అమెరికాకు నచ్చజెబుతున్నాం న్యూఢిల్లీ:  భారతీయుల నైపుణ్యాన్ని వాడుకోవడం ఇరువురకూ మంచిదని తాము అమెరికాకు నచ్చజెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ గురువారం పార్లమెంటుకు తెలిపారు. అమెరికా ఏడు భారతీయ ఐటీ కంపెనీలను హెచ్‌1బీ వీసాలు పొందేందుకు అనర్హులను చేసిందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అలా…
Image
20 వేల బస్సులైనా తీసుకురండి
సాక్షర , హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఎంతకీ తెగట్లేదని, ఎంతకాలం ప్రజలకు ఈ ఇబ్బందులని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పదిహేను, 20 వేల ప్రైవేటు బస్సులను రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, వాటికి రూట్‌ పర్మిట్లు జారీ చేసేందుకు కసరత్తు చేయాలని రవాణ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.…
Image
కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్‌
సాక్షర, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్‌ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు …
Image
టీబీని తరిమేద్దాం ’
అంతర్జాతీయ టీబీ వ్యాధి నిరోధక సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య   హైదరాబాద్, సాక్షర :  దేశం నుంచి క్షయ(టీబీ) వ్యాధిని 2025 నాటికి నిర్మూలించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్‌ యూన…
Image
తెలంగాణలో శానిటేషన్‌ హబ్‌
డిసెంబర్‌లో అధికారిక ప్రకటన: కేటీఆర్‌ సాక్షర న్యూఢిల్లీ: తెలంగాణలో శానిటేషన్‌ హబ్‌ నెలకొల్పనున్నామని, దేశవ్యాప్తంగా, దక్షిణాసియాలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందించేలా ప్రణాళిక రూపొందించామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి నివేదించారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శా…
Image
ఫ్యాన్సీ నంబర్స్‌కు భలే క్రేజ్‌
ఆర్‌టీఏకు రూ.27,44,157 ఆదాయం   సాక్షర, హైదరాబాద్ :  రవాణాశాఖ ఖైతరాబాద్‌ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలంలో పలువురు వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నచ్చిన నంబర్‌ను రూ.లక్షలు పోసి దక్కించుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే సంస్థకు రూ.27,44,157 ఆదాయం…